ఆ అస్థిపంజరం ఎవరిదో..? | Youngster Skeleton found in shamsabad | Sakshi
Sakshi News home page

ఆ అస్థిపంజరం ఎవరిదో..?

Published Mon, May 16 2016 12:50 PM | Last Updated on Mon, Sep 4 2017 12:14 AM

శంషాబాద్ పరిసర ప్రాంతంలో గుర్తు తెలియని యువకుని అస్థిపంజరం బయటపడటం కలకలం సృష్టించింది.

శంషాబాద్(రంగారెడ్డి జిల్లా): శంషాబాద్ పరిసర ప్రాంతంలో గుర్తు తెలియని యువకుని అస్థిపంజరం బయటపడటం కలకలం సృష్టించింది.  శంషాబాద్ మండలంలోని పద్మావతి గార్డెన్స్ సమీపంలో సోమవారం యువకుని అస్థిపంజరం లభ్యమైంది. అయితే అస్థిపంజరం ఉన్న స్థితిని పరిశీలిస్తే.. హత్యచేసి పాతిపెట్టిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి.

దాంతో అక్కడి స్థానికుల పోలీసులకు సమాచారం అందించారు. రంగప్రవేశం చేసిన పోలీసలు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement