ప్రవాస భారతీయ దంపతులకు 30 ఏళ్ల జైలు! | 30 years prison to Indian couple ! | Sakshi
Sakshi News home page

ప్రవాస భారతీయ దంపతులకు 30 ఏళ్ల జైలు!

Apr 30 2016 1:47 AM | Updated on Apr 4 2019 3:19 PM

ప్రవాస భారతీయ దంపతులు రాజు కోసూరి(44), ఆయన భార్య(45) స్మృతి ఝరియాలు హెచ్-1బీ అక్రమ వీసాల కేసులో దోషులుగా తేలారు.

వాషింగ్టన్: ప్రవాస భారతీయ దంపతులు రాజు కోసూరి(44), ఆయన భార్య(45) స్మృతి ఝరియాలు హెచ్-1బీ అక్రమ వీసాల కేసులో దోషులుగా తేలారు. వీరికి 30 ఏళ్ల జైలు శిక్ష పడే వీలుందని అమెరికన్ న్యాయ శాఖ తెలిపింది. ఏస్‌బర్న్‌లో నివసించే ఈ జంటతోపాటు మరో నలుగురు వీసా అక్రమాలకు పాల్పడినట్లు అభియోగాలు నమోదయ్యాయి. ఫోర్జరీ సంతకాలతో నకిలీ వీసాలను సృష్టించి వీరు ఇప్పటి దాదాపు 20 మిలియన్ డాలర్లు ఆర్జించినట్లు ఆరోపణలు ఉన్నాయని న్యాయశాఖ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement