అయిదుగురు పర్వతారోహకుల మృతి | Five mountain climbers killed in China forest fire | Sakshi
Sakshi News home page

అయిదుగురు పర్వతారోహకుల మృతి

Published Sun, Mar 22 2015 10:25 PM | Last Updated on Thu, Apr 4 2019 5:25 PM

దాహేయ్ పర్వత ప్రాంతం(ఫైల్ ఫొటో) - Sakshi

దాహేయ్ పర్వత ప్రాంతం(ఫైల్ ఫొటో)

బీజింగ్: ఈశాన్య చైనాలోని దాలియన్ నగరంలో మంటలలో చిక్కుకొని దాహేయ్ పర్వతారోహణ చేస్తున్న అయిదుగురు దుర్మరణం చెందారు. పర్వతారోహణ ప్రాంతంలో ఉన్న అటవీ ప్రాంతంలో ఈ మధ్యాహ్నం ఇప్పంటుంది. దాంతో ఆ ప్రాంతం అంతా మంటలు వ్యాపించాయి. ఆ మంటలలో చిక్కుకొని పర్వతారోహకులు అయిదుగురు దుర్మరణం చెందారు.

300 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది వెళ్లి మంటలను అదుపులోకి తెచ్చాయి. మరణించిన పర్వతారోహకులకు సంబంధించిన సమాచారం తెలియవలసి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement