బార్ లో అగ్ని ప్రమాదం : ఐదుగురు సజీవ దహనం | 5 people charred to death in Bengaluru | Sakshi
Sakshi News home page

బార్ లో అగ్ని ప్రమాదం : ఐదుగురు సజీవ దహనం

Published Mon, Jan 8 2018 7:54 AM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM

5 people charred to death in Bengaluru - Sakshi

బెంగళూరు(కర్ణాటక) :  ఓ బార్ లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ఐదుగురు సజీవదహనం అయ్యారు. బెంగళూరులోని కేఆర్ మార్కెట్ లోని కైలాష్ బార్ లో సోమవారం తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది. దట్టమైన పొగను గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొన్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement