మావోయిస్టుల ఏరివేతకు మరిన్ని కేంద్ర బలగాలు | Additional 11,000 securitymen for Bastar | Sakshi
Sakshi News home page

మావోయిస్టుల ఏరివేతకు మరిన్ని కేంద్ర బలగాలు

Published Sun, Dec 7 2014 12:55 PM | Last Updated on Sat, Sep 2 2017 5:47 PM

Additional 11,000 securitymen for Bastar

న్యూఢిల్లీ: మావోయిస్టుల ఏరివేతకు కేంద్రం మరింత దృష్టిసారిస్తోంది. చత్తీస్గఢ్లో భద్రత దళాలపై మావోయిస్టులు పంజా విసిరిన నేపథ్యంలో కేంద్రం మరిన్ని చర్యలు చేపడుతోంది. మావోయిస్టుల అరికట్టడానికి మరో 11 వేలమంది పారా మిలటరీ బలగాలను కేటాయించాలని నిర్ణయించింది. చత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతానికి కేంద్ర బలగాలను పంపనున్నారు. ఇటీవల ఇక్కడ మావోయిస్టులు చేసిన దాడిలో 14  సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement