133 మంది విమాన ప్రయాణికులు సురక్షితం | Aircraft emergency landing | Sakshi
Sakshi News home page

133 మంది విమాన ప్రయాణికులు సురక్షితం

Published Sat, Nov 29 2014 8:14 PM | Last Updated on Sat, Sep 2 2017 5:21 PM

Aircraft emergency landing

కోల్కతా: ఓ విమానం టైర్ నుంచి పొగలు రావడంతో కోల్కతా విమానాశ్రయంలో అత్యవసరంగా కిందకు దించారు.  విమానంలోని ప్రయాణికులు అందరూ సురక్షితంగా ఉన్నారు.

విమానంలో 133 మంది ప్రయాణికులు ఉన్నట్లు ఎయిర్ ఇండియా అధికారులు తెలిపారు. పొగరావడాన్ని గమనించిన వెంటనే పైలెట్ గ్రౌండ్ ఇంజనీర్కు తెలిపినట్లు వారు చెప్పారు.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement