
కేంద్రం ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి: కరుణానిధి
ఆదాయాన్ని మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జైలు పాలైన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించడంపై అన్నాడీఎంకే పార్టీపై డీఎంకే పార్టీ మండిపడింది
Published Wed, Oct 8 2014 12:57 PM | Last Updated on Sat, Sep 2 2017 2:32 PM
కేంద్రం ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి: కరుణానిధి
ఆదాయాన్ని మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జైలు పాలైన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించడంపై అన్నాడీఎంకే పార్టీపై డీఎంకే పార్టీ మండిపడింది