ఏకకాల ఎన్నికలకు 24 లక్షల ఈవీఎంలు | EC will need 24 lakh EVMs in case of simultaneous polls in 2019 | Sakshi
Sakshi News home page

ఏకకాల ఎన్నికలకు 24 లక్షల ఈవీఎంలు

May 28 2018 4:44 AM | Updated on Jul 11 2019 8:26 PM

EC will need 24 lakh EVMs in case of simultaneous polls in 2019 - Sakshi

న్యూఢిల్లీ: 2019 లోక్‌సభ ఎన్నికలతోపాటు అన్ని రాష్ట్రాలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలంటే 24 లక్షల ఈవీఎంలు అవసరమని  న్యాయకమిషన్‌కు ఎన్నికల సంఘం తెలిపింది. అంతే సంఖ్యలో ఓటరు ధ్రువీకరణ (వీవీపీఏటీ) యంత్రాలు కావాలని వెల్లడించింది. ఏకకాల ఎన్నికలపై చర్చించేందుకు ఈసీ ఈ నెల 16న న్యాయ కమిషన్‌తో భేటీ అయ్యింది. కాగా రాజకీయ పార్టీలు ఆర్టీఐ పరిధిలోకి రావంటూ ఈసీ చెప్పడం వివాదాస్పదమయ్యేలా కనిపిస్తోంది. ఆర్టీఐ దరఖాస్తు మేరకు పార్టీల విరాళాల వివరాలు చెప్పేందుకు ఈసీ నిరాకరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement