జపాన్ చేరుకున్న జైట్లీ | Jaitley arrives in Japan; to meet Abe, industry leaders | Sakshi
Sakshi News home page

జపాన్ చేరుకున్న జైట్లీ

May 29 2016 11:06 AM | Updated on Sep 4 2017 1:12 AM

ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆరు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం ఉదయం జపాన్ చేరుకున్నారు. పెట్టు బడులను రాజట్టడమే లక్ష్యంగా ఆయన పర్యటన సాననుంది.

టోక్యో: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆరు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం ఉదయం జపాన్ చేరుకున్నారు. పెట్టు బడులను రాజట్టడమే లక్ష్యంగా ఆయన పర్యటన సాననుంది. ఇందులో భాగంగా జపాన్ అధ్యక్షుడు షింజొ అబేతో జైట్లీ సమావేశమవనున్నారు.
 
సాప్ట్ బ్యాంకు సీఈఓ మసాయోసి సన్, భారతదేశంలో అతిపెద్ద మోటారు పెట్టుబడిదారు సజుకీ కంపెనీ చైర్మన్ ఒసామా సుజుకి, పలువురు పారిశ్రామిక ప్రముఖులతో ఆయన భేటీ కానున్నారు. రూ.40,000 కోట్ల పెట్టుబడులను సాధించడమే లక్ష్యంగా  పెట్టుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement