
నేవీ అమ్ముల పొదిలో 'ముర్ముగావ్'
ముంబై: ప్రపంచంలోనే అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానంలో రూపొందించింన స్వదేశీ యుద్ధ నౌక ముర్ముగావ్ ను ముంబైలో ప్రారంభించారు. దీనిని ఇండియన్ నేవీ చీఫ్ సునిల్ లాంబా సతీమని రీనా లాంబా ప్రారంభించారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ నౌక ప్రపంచంలోనే అత్యుత్తమంగా పని చేస్తుందని,అనేక పరీక్షల అనంతరం దీనిని సముద్రంలోకి ప్రవేశపెడుతున్నట్టు సునీల్ లాంబా అన్నారు. దీనిని విశాఖపట్నంలోని మజ్ గాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్(ఎమ్ డీఎల్) లో ప్రాజెక్ట్ 15బి లో భాగంగా నిర్మించారు.