
'మోడీ ప్రభుత్వ తీరును ఆరు నెలలు పరిశీలిస్తాం'
ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వ పనితీరును ఆరునెలలు పరిశీలించిన తర్వాతనే సమాజ్ వాదీ పార్టీ స్పందిస్తుందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అన్నారు.
Published Wed, May 28 2014 4:33 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM
'మోడీ ప్రభుత్వ తీరును ఆరు నెలలు పరిశీలిస్తాం'
ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వ పనితీరును ఆరునెలలు పరిశీలించిన తర్వాతనే సమాజ్ వాదీ పార్టీ స్పందిస్తుందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అన్నారు.