విజయనగరం : తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం వద్ద జరిగిన ఎన్ కౌంటర్ ఘటన మరవక ముందే ఓవోబీలో మరో ఎన్ కౌంటర్ జరిగింది. ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లోని కటాఫ్ ఏరియాలో లుకాపాణి వద్ద మావోయిస్టులకు బీఎస్ఎఫ్ బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో ఓ మావోయిస్టు మృతి చెందాడు. మృతుడి వద్ద ఒక ఎస్ఎల్ఆర్ ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఏఓబీలో మరో ఎన్కౌంటర్: మావోయిస్టు మృతి
Dec 15 2017 10:48 AM | Updated on Mar 28 2019 5:07 PM
Advertisement
Related News By Category
Related News By Tags
-
30 మంది మావోయిస్టులు.. ఏవోబీలో ఎన్కౌంటర్..!
ఒడిషా : ఆంధ్ర-ఒడిషా సరిహద్దులోని (ఏవోబీ) కోరాపుట్ జిల్లా కుడుబు వద్ద పోలీసులు, మావోయిస్టులకు మద్య ఎదురుకాల్పులు జరుగుతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ ఎన్కౌంటర్లో సుమారు 30 మంది మావోయిస...
-
ముగ్గురు మహిళా మావోయిస్టుల మృతి
సాక్షి, ఒడిశా: మావోయిస్టులకు పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దు వద్ద ఆదివారం అర్థరాత్రి పోలీసులు,మావోలు ఎదురుకాల్పులకు దిగారు. మావోయిస్టులు...
-
మావోయిస్టుల బంద్ ప్రశాంతం
- ఊపిరిపీల్చుకున్న పోలీసులు.. - ఏజెన్సీల్లో నిలిచిపోయిన ఆర్టీసీ సర్వీసులు - ఇబ్బందులు పడిన ప్రయాణికులు - స్వచ్ఛందంగా దుకాణాల మూసివేత సాక్షి, విశాఖపట్నం/రంపచోడవర...
-
నిఘా నీడన శేషాచలం
ఆంధ్రప్రదేశ్-ఒరిస్సా సరిహద్దు ప్రాంతం (ఏవోబీ)లో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్తో జిల్లా ఉలిక్కిపడింది. ఇదే జిల్లాకు చెందిన కీలక నాయకుడు చలపతి అదృశ్యంపై ఇంతవరకూ ప్రకటన వెలువడకపోవడం చర్చనీయాంశమైంది. గత...
-
మావోయిస్టుల బంద్: ఏజెన్సీలో హై అలర్ట్
విశాఖపట్నం: భారీ ఎన్కౌంటర్కు నిరసనగా మావోయిస్టులు గురువారం బంద్కు పిలుపునివ్వడంతో మన్యంలో భీతావహ పరిస్థితి నెలకొంది. ఏవోబీ కటాఫ్ ఏరియాలో ఈనెల 24న జరిగిన ఎన్కౌంటర్లో 30మంది మరణించడంతో ...
Advertisement