‘ముందస్తు’కు బీజేపీ సిద్ధం: ఇంద్రసేనారెడ్డి | Bjp ready to elections said by indrasena reddy | Sakshi
Sakshi News home page

‘ముందస్తు’కు బీజేపీ సిద్ధం: ఇంద్రసేనారెడ్డి

Aug 12 2018 2:56 AM | Updated on Aug 12 2018 2:56 AM

Bjp ready to elections said by indrasena reddy - Sakshi

పెద్దపల్లి రూరల్‌: ముం దస్తు ఎన్నికలకు తాము సిద్ధమని బీజేపీ నేత ఎన్‌.ఇంద్రసేనారెడ్డి ప్రకటించారు. పెద్దపల్లిలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ముందస్తు ఎన్నికలంటూ కేసీఆర్‌ సర్కార్‌ లీకులు ఇస్తోందని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమన్నారు.  సర్కార్‌ను సాగనంపడానికే ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. దళితుడికి ముఖ్యమంత్రి పదవి, లక్ష ఉద్యోగాలు, పంచాయతీ ఎన్నికలు వాయిదా, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి తూట్లు, భూ రికార్డుల ప్రక్షాళన.. ఇలా ఏ హామీ సరిగా అమలు కావడం లేదని మండిపడ్డారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement