![Gautam Reddy as YSRCP Trade Union President - Sakshi](/styles/webp/s3/article_images/2018/05/24/PUNURU-GOWTHAM-REDDY.jpg.webp?itok=hP-K895q)
సాక్షి, అమరావతి/విజయవాడ సిటీ: కృష్ణాజిల్లా విజయవాడకు చెందిన పూనూరు గౌతంరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్టు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment