మూడో టెస్టు: 200పైగా ఆధిక్యంలో ఆసీస్ | 3rd test: australia leads 200 runs | Sakshi
Sakshi News home page

మూడో టెస్టు: 200పైగా ఆధిక్యంలో ఆసీస్

Published Mon, Dec 29 2014 10:24 AM | Last Updated on Sat, Sep 2 2017 6:55 PM

3rd test: australia leads 200 runs

మెల్బోర్న్: భారత్తో మూడో టెస్టులో ఆస్ట్రేలియా పట్టుబిగిస్తోంది. ప్రస్తుతానికి ఆసీస్ ఓవరాల్గా 200పైగా పరుగుల ఆధిక్యం సాధించింది. మ్యాచ్ నాలుగో రోజు సోమవారం ఆసీస్ రెండో ఇన్నింగ్స్లో 3 వికెట్లకు 143 పరుగులు చేసింది. వార్నర్, వాట్సన్, స్మిత్ అవుటయ్యారు. రోజర్స్, మార్ష్ క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లు అశ్విన్,ఇషాంత్,  ఉమేష్ తలా వికెట్ తీశారు.

 462/8 ఓవర్నైట్ స్కోరుతో ఈ రోజు ఉదయం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ మరో మూడు పరుగులు మాత్రమే చేసి చివరి రెండు వికెట్లు కోల్పోయింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 530 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement