రెండో వన్డేలో భారత మహిళలు ఓటమి | Indian eves lose 2nd ODI by 13 runs, England clinch series | Sakshi
Sakshi News home page

రెండో వన్డేలో భారత మహిళలు ఓటమి

Published Sat, Aug 23 2014 10:42 PM | Last Updated on Sat, Sep 2 2017 12:20 PM

Indian eves lose 2nd ODI by 13 runs, England clinch series

భారత మహిళల క్రికెట్ జట్టు ఇంగ్లండ్తో రెండో వన్డేలో 13 పరుగులతో ఓటమి చవిచూశారు.

స్కార్బోరగ్: భారత మహిళల క్రికెట్ జట్టు ఇంగ్లండ్తో రెండో వన్డేలో 13 పరుగులతో ఓటమి చవిచూశారు. దీంతో మూడు వన్డేలో సిరీస్లో మరో మ్యాచ్ మిగిలివుండగానే ఇంగ్లండ్ 2-0తో సిరీస్ సొంతం చేసుకుంది.

202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు తొమ్మిది వికెట్ల నష్టానికి విజయం సాధించింది. ఇంగ్లండ్ కెప్టెన్ చార్లొటె ఎడ్వర్డ్స్ సెంచరీ చేసి జట్టును ఆదుకుంది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత జట్టు 48.4 ఓవర్లలో 201 పరుగులకు ఆలౌటైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement