షూటింగ్లో భారత్‌కు మరో రజత పతకం | Indian men's team wins silver in 25m center fire pistol | Sakshi
Sakshi News home page

షూటింగ్లో భారత్‌కు మరో రజత పతకం

Sep 26 2014 9:05 AM | Updated on Sep 2 2017 2:00 PM

ఆసియా క్రీడల్లో భారత్కు మరో పతకం లభించింది. ఇంచియాన్‌లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్లో భారత్‌కు

ఇంచియాన్ : ఆసియా క్రీడల్లో భారత్కు మరో పతకం లభించింది.  ఇంచియాన్‌లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్లో భారత్‌కు మరో రజత పతకం సాధించింది. 25 మీటర్ల పిస్టల్ పురుషుల టీమ్‌ఈవెంట్‌లో భారత్‌కు రజిత పతకం దక్కింది.  చైనా పసిడి, సౌత్ కొరియా కాంస్య పతకాలు కైవసం చేసుకున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement