ఆసియా ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నీ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అమ్మాయి సాయి దేదీప్య ఆసియా ర్యాంకింగ్ అండర్-14 టెన్నిస్ టోర్నీలో ఫైనల్కు చేరుకుంది.
టోర్నీ ఆరంభం నుంచి సంచలన విజయాలతో దూసుకెళ్తున్న దేదీప్య శుక్రవారం జరిగిన సింగిల్స్ సెమీఫైనల్లో 6-1, 6-3 తేడాతో మధ్యప్రదేశ్కు చెందిన ప్రకృతి బన్వానిపై ఏకపక్ష విజయం నమోదు చేసింది. ఇక ఫైనల్లో దేదీప్య ఆంధ్రప్రదేశ్కే చెందిన ఎ.శివానితో తలపడనుంది.
ఫైనల్లో సాయి దేదీప్య
Published Sat, Apr 19 2014 12:12 AM | Last Updated on Sat, Sep 2 2017 6:12 AM
Advertisement
Advertisement