ముక్కోణపు సిరీస్: తొలి వికెట్ కోల్పోయిన భారత్ | tri-series: India lost the 1st wicket | Sakshi
Sakshi News home page

ముక్కోణపు సిరీస్: తొలి వికెట్ కోల్పోయిన భారత్

Published Sun, Jan 18 2015 8:58 AM | Last Updated on Sat, Sep 2 2017 7:52 PM

ముక్కోణపు సిరీస్: తొలి వికెట్ కోల్పోయిన భారత్

ముక్కోణపు సిరీస్: తొలి వికెట్ కోల్పోయిన భారత్

ముక్కోణపు సిరీస్ రెండో వన్డేలో భారత్- ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మ్యాచ్లో భారత్ తొలి వికెట్ కోల్పోయింది.

మెల్బోర్న్: ముక్కోణపు సిరీస్ రెండో వన్డేలో భారత్- ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మ్యాచ్లో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. తొలి ఓవర్లోనే శిఖర్ ధావన్(2) స్టార్క్ బౌలింగ్లో  ఫించ్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు 3 పరుగులే. రోహిత్ 1, రహానే 0 క్రీజులో ఉన్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement