పెళ్లి భోజనం తిని 30 మందికి అస్వస్థత | 30 members hospitalized for food poisoning | Sakshi
Sakshi News home page

పెళ్లి భోజనం తిని 30 మందికి అస్వస్థత

Published Sat, Apr 8 2017 10:46 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

అనంతపురం జిల్లాలోని రొద్దం మండలం గొబ్బరంపల్లెలో కలుషిత ఆహారం తిని 30 మంది అస్వస్థతకు గురయ్యారు.

అనంతపురం: అనంతపురం జిల్లాలోని రొద్దం మండలం గొబ్బరంపల్లెలో కలుషిత ఆహారం తిని 30 మంది అస్వస్థతకు గురయ్యారు. స్థానికంగా జరిగిన ఓ వివాహ విందులో భోజనం చేసిన బంధవులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని హిందూపురం, పెనుకొండ ఆస్పత్రులకు తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అస్వస్థతకు గురైన వారి గురించి మంత్రి పరిటాల సునీత ఆరా తీశా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement