మదనపల్లి: చిత్తూరు జిల్లా కలకడ మండలం నడిమిచర్లలో నాటుబాంబు పేలింది. ఈ సంఘటనలో వెంకటరమణ(15) అనే విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్థికి మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేయించారు. అక్కడి నుంచి తిరుపతికి తరలించారు. వివరాలు తెలియాల్సి ఉంది.
నాటు బాంబు పేలుడు: విద్యార్థికి గాయాలు
Published Fri, May 5 2017 4:53 PM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- తెలంగాణలో 'కల్కి' టికెట్ ధరలు పెంపు.. ఒక్కొక్కటి ఏకంగా?
- అతడి సత్తా ఏంటో మాకు తెలుసు.. చాలా సంతోషంగా ఉంది: రోహిత్ శర్మ
- భారత్ సాయంతోనే సంక్షోభం నుంచి గట్టెక్కాం: శ్రీలంక
- నేటి నీట్–పీజీ పరీక్ష వాయిదా
- ‘నీట్’ నిందితులకు నార్కో బ్రెయిన్ మ్యాపింగ్ టెస్టులు!
- Israel-Hamas war: గాజాపై దాడులు... 42 మంది దుర్మరణం
- యానిమేషన్, గేమింగ్లో మనమే టాప్
- కోర్టు ఆదేశాలు తుంగలో తొక్కేస్తారా?
- బాబు దుష్ట పాలనకు నిదర్శనమిది
- చదువుకోమన్నందుకు చంపేశాడు!
Advertisement