ఇన్ఫోసిస్ ఉద్యోగిని హత్య కేసులో పురోగతి | cctv footage released of chennai software | Sakshi
Sakshi News home page

ఇన్ఫోసిస్ ఉద్యోగిని హత్య కేసులో పురోగతి

Published Sun, Jun 26 2016 4:13 PM | Last Updated on Mon, Oct 22 2018 7:42 PM

cctv footage released of chennai software

చెన్నై: చెన్నైలో ఇన్ఫోసిస్ ఉద్యోగి హత్య కేసులో పురోగతి లభించింది. నిందితుడి సీసీటీవీ ఫుటేజ్ ను రైల్వే పోలీసులు విడుదల చేశారు. అందరూ చూస్తుండగానే స్వాతి అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని చెన్నై నుంగంబక్కమ్ రైల్వేస్టేషన్‌లో శుక్రవారం దారుణ హత్యకు గురైంది.

సూలైమేడుకు చెందిన ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి(24) రోజూ మాదిరిగానే ఆఫీస్‌కు వెళ్లడానికి రైలు కోసం ఎదురుస్తుండగా ఒక వ్యక్తి  గొడవపడ్డాడు. ఉన్నట్టుండి  కత్తితీసి ఆమెను పొడిచి చంపాడు. ముఖం, మెడపై మీద తీవ్రగాయాలు కావడంతో అక్కడిక్కడే మరణించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement