'రైల్వే జోన్‌ విశాఖ కేంద్రంగానే వస్తుంది' | Railway zone to be come as Vizag center, says Suresh reddy | Sakshi
Sakshi News home page

'రైల్వే జోన్‌ విశాఖ కేంద్రంగానే వస్తుంది'

Oct 15 2016 6:05 PM | Updated on Mar 23 2019 9:10 PM

ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీయే బాగుందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

విశాఖ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీయే బాగుందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం ఆయన విశాఖలో ఏర్పాటు చేసిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సురేశ్‌ రెడ్డి మాట్లాడుతూ రైల్వే జోన్‌ విశాఖపట్నం కేంద్రంగానే వస్తుందని అన్నారు. దీనిపై తాము ఒడిశా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని సురేశ్‌రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement