కోస్తాంధ్రకు వర్ష సూచన | rain falls to coast andhra says by vishaka weather monitoring centre | Sakshi

కోస్తాంధ్రకు వర్ష సూచన

Published Thu, Oct 6 2016 11:04 AM | Last Updated on Mon, Sep 4 2017 4:25 PM

నేటి నుంచి వర్షాలు పెరిగే అవకాశముందని విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

విశాఖ : రాష్ట్రంలో నేటి నుంచి వర్షాలు పెరిగే అవకాశముందని విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తర కోస్తా తీరానికి ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందన్నారు. సముద్ర మట్టానికి 5.8 కి.మీ. ఎత్తు వరకు ఆవర్తనం ఆవరించి ఉందని చెప్పారు. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో అక్కడకక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement