'ప్రజలను మోసం చేయడమే లక్ష్యం' | ysrcp leader gurunath reddy visits contract lecturers strikes in anantapur | Sakshi
Sakshi News home page

'ప్రజలను మోసం చేయడమే లక్ష్యం'

Dec 19 2016 5:12 PM | Updated on Aug 10 2018 9:46 PM

'ప్రజలను మోసం చేయడమే లక్ష్యం' - Sakshi

'ప్రజలను మోసం చేయడమే లక్ష్యం'

ప్రజలను మోసం చేయడమే టీడీపీ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని గుర్నాథరెడ్డి విమర్శించారు.

అనంతపురం: ప్రజలను మోసం చేయడమే టీడీపీ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి విమర్శించారు. సోమవారం స్థానిక ఆర్‌డీవో కార్యాలయం ఎదుట ధర్నాచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని గద్దెనెక్కిన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారిని గాలికి వదిలేసిందన్నారు. ప్రజలను మోసం చేయడంలో టీడీపీ నేతలు నిష్ణాతులని గుర్నాథరెడ్డి అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement