26 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం | 26 Quintals of Ration Rice seized | Sakshi
Sakshi News home page

26 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం

Published Sun, Nov 8 2015 10:18 AM | Last Updated on Sun, Sep 3 2017 12:14 PM

26 Quintals of Ration Rice seized

అమ్రాబాద్ (మహబూబ్‌నగర్) : నిరుపేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు 26 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకొని వాటిని తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా అమ్రాబాద్ మండలంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement