పిడుగుపాటు : ఆరుగురికి గాయాలు | 6 injured due to thunderbolt | Sakshi
Sakshi News home page

పిడుగుపాటు : ఆరుగురికి గాయాలు

Published Tue, Sep 8 2015 8:20 PM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM

పిడుగుపాటుతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా పెద్దేముల్ మండలం కట్టేపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి జరిగింది.

పెద్దేముల్ (రంగారెడ్డి) : పిడుగుపాటుతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా పెద్దేముల్ మండలం కట్టేపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి జరిగింది. ఉరుమలతో కూడిన వర్షం రాగా అదే సమయంలో ఓ ఇంటి సమీపంలో పిడుగుపడింది. దీంతో ఆ ఇంట్లో ఉంటున్న శ్రీను(35), శివ(25), సుజాత(25), ప్రభు(23), ఉమ(18),  పూజ(8)లు  గాయపడ్డారు. వీరిని చికిత్స కోసం తాండూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement