వైఎస్సార్‌సీపీ మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శిగా అజీజ్ | Azeez selected as a Rangareddy District YSRCP Minority cell convener | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శిగా అజీజ్

Published Tue, May 26 2015 8:03 PM | Last Updated on Mon, Aug 27 2018 8:31 PM

Azeez selected as a Rangareddy District YSRCP Minority cell convener

పరిగి (రంగారెడ్డి జిల్లా) : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ రంగారెడ్డి జిల్లా కార్యదర్శిగా పరిగి మండల పరిధిలోని నారాయణ్‌పూర్‌కు చెందిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు మహ్మద్ అజీజ్‌ను నియమించారు. ఇదే సమయంలో మండల పరిధిలోని సయ్యద్‌పల్లికి చెందిన మరో సీనియర్ నాయకుడు మోహన్‌రెడ్డిని పరిగి మండల అధ్యక్షుడిగా నియమించారు. ఈ మేరకు వారు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సురేష్‌రెడ్డి చేతులమీదుగా మంగళవారం నియామక పత్రాలు అందుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పార్టీ అభివృద్ధికి కృషిచేస్తామని తెలిపారు. పార్టీ తమకు పదవులు ఇవ్వటంపై పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి, తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు సురేష్‌రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement