గంటలో నిర్ణయాలు తీసుకోలేం: స్పీకర్ మధుసూదనాచారి | complaints on party changes | Sakshi
Sakshi News home page

గంటలో నిర్ణయాలు తీసుకోలేం: స్పీకర్ మధుసూదనాచారి

Published Sat, Nov 29 2014 4:15 PM | Last Updated on Fri, Mar 22 2019 6:16 PM

మధుసూదనాచారి - Sakshi

మధుసూదనాచారి

హైదరాబాద్: సభ్యుల అనర్హతకు సంబంధించి వివిధ పార్టీల నుంచి ఫిర్యాదులు అందాయని తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి చెప్పారు. పలువురు ఇతర పార్టీల సభ్యులు టీఆర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే.


ఈ విషయంలో నిబంధనల ప్రకారం వ్యవహరిస్తామని చెప్పారు. అయితే ఇటువంటి విషయాలలో గంటలో నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదని మధుసూదనాచారి చెప్పారు.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement