నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా ఎరువులు, విత్తనాల షాపులపై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో అక్రమ నిల్వలను స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. అలాగే బోధన్లో కూడా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేసి... 1.60 లక్షల పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.