సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వైన్ పరిశ్రమను నెలకొల్పడానికి తెలంగాణ బెవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎస్బీసీఎల్) కసరత్తు చేస్తోంది. ఇందుకోసం జాతీయ స్థాయి కంపెనీలను ఆకర్షించే పనిలో పడింది. తద్వారా ఆదాయం సమకూర్చుకోవడంతో పాటు, యువతకు ఉపాధి కల్పించవచ్చని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ క్రమంలోనే టీఎస్బీసీఎల్ చైర్మన్ దేవీప్రసాద్ మహారాష్ట్ర నాసిక్లో ఓ జాతీయ స్థాయి వైన్ పరిశ్రమను సందర్శించి, పలు అంశాలను అధ్యయనం చేస్తున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకు 50 వేల కేసుల వైన్ వినియోగిస్తున్నారు. ఇక్కడ వైన్ పరిశ్రమ లేక ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. హైదరాబాద్లో వైన్ పరిశ్రమ ఏర్పాటు చేస్తే.. నగరం చుట్టూ ఉన్న మేడ్చల్, యాదాద్రి, శంషాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట తదితర జిల్లాలకు చెందిన రైతాంగాన్ని కొంత మేరకు పత్తి సాగు నుంచి తప్పించి ద్రాక్ష తోటల పెంపకం వైపు మళ్లించవచ్చని కూడా ప్రభుత్వం యోచిస్తోంది.
వైన్ ఇండస్ట్రీ కోసం కసరత్తు
Published Tue, Feb 27 2018 1:04 AM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- భీమిలిలో విషాదం.. పెంపుడు కుక్క కరిచి తండ్రీకొడుకుల మృతి
- Kalki 2898 AD: ‘కల్కి’లో ‘కలి’ ఎవరు? నాగ్ అశ్విన్ ఏం చూపించబోతున్నాడు?
- అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్లు షురూ
- హీరోయిన్ సోనాక్షికి లగ్జరీ కారు గిఫ్ట్ ఇచ్చిన భర్త.. రేటు ఎంతంటే?
- ప్రాణం తీసిన ‘లవ్ ప్రపోజల్’
- కాజీపేట-బల్లార్ష రూట్లో పనులు.. పలు రైళ్లు రద్దు
- జూన్ 26 దినఫలం: ఈ రాశివారికి ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందిపెట్టవచ్చు
- నాడు కారుకూతలు.. నేడు పథకాల్లో కోతలు
- రాజ్యాంగేతర శక్తుల కరాళ నృత్యం
- ప్రవళిక కుటుంబానికి న్యాయం చేయాలి
Advertisement