అప్పుల బాధతో యువరైతు ఆత్మహత్య | farmer commits suicide in rangareddy district | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో యువరైతు ఆత్మహత్య

Published Sat, Mar 12 2016 12:11 PM | Last Updated on Mon, Oct 1 2018 2:36 PM

రంగారెడ్డి జిల్లా ధరూరు మండలం కారెల్లి గ్రామంలో అప్పుల బాధకు తాళలేక యాదయ్య(28) అనే రైతు శనివారం వేకువజామున పురుగుల మందు తాగి

ధరూరు: రంగారెడ్డి జిల్లా ధరూరు మండలం కారెల్లి గ్రామంలో అప్పుల బాధకు తాళలేక యాదయ్య(28) అనే రైతు శనివారం వేకువజామున పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తనకున్న రెండెకరాల పొలంలో రూ. 2 లక్షలు అప్పుచేసి పంట పెట్టగా వర్షాభావంతో పంటలు ఎండిపోవడంతో అప్పు తీర్చే మార్గంలేక కలత చెంది పురుగుల మందు తాగాడని కుటుంబసభ్యులు తెలిపారు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement