కరీంనగర్ జిల్లా రామడుగులో ఓ రైతు శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
కరీంనగర్: కరీంనగర్ జిల్లా రామడుగులో ఓ రైతు శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మండల కేంద్రానికి చెందిన శ్రీధర్ గౌడ్ వర్షాభావంతో పంటలు ఎండిపోవడం, అప్పులు ఇచ్చినవారి వత్తిడి పెరిగిపోవడంతో మనస్థాపం చెంది ఈ రోజు ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య,పిల్లలు ఉన్నారు.