'ఈ నెల 8న యాదాద్రి ప్లాంటుకు శంకుస్థాపన' | Foundation to Yadadri plant on June 8 | Sakshi
Sakshi News home page

'ఈ నెల 8న యాదాద్రి ప్లాంటుకు శంకుస్థాపన'

Published Mon, Jun 1 2015 5:34 PM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM

'ఈ నెల 8న యాదాద్రి ప్లాంటుకు శంకుస్థాపన' - Sakshi

'ఈ నెల 8న యాదాద్రి ప్లాంటుకు శంకుస్థాపన'

నల్లగొండ:  ఈ నెల  8న దామరచర్ల యాదాద్రి పవర్ ప్లాంట్కు శంకుస్థాపన చేయనున్నట్టు తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. దామరచర్ల యాదాద్రి పవర్ ప్లాంట్పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించినట్టు తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన 5x800 సామర్థ్యంతో 4 వేల మెగావాట్ల సామర్థ్యంతో పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. అయితే 17,950 కోట్లతో పవర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టేందుకు బీహెచ్ఎల్ అంగీకరించినట్టు మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement