నేటి నుంచి జిల్లాలో ఎంపీ పొంగులేటి పర్యటన | From today District in MP Ponguleti tour | Sakshi
Sakshi News home page

నేటి నుంచి జిల్లాలో ఎంపీ పొంగులేటి పర్యటన

Published Fri, May 29 2015 3:04 AM | Last Updated on Thu, Aug 9 2018 4:45 PM

నేటి నుంచి జిల్లాలో ఎంపీ పొంగులేటి పర్యటన - Sakshi

నేటి నుంచి జిల్లాలో ఎంపీ పొంగులేటి పర్యటన

సాక్షిప్రతినిధి, ఖమ్మం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లాలో రెండు రోజులపాటు పర్యటించనున్నట్లు గురువారం ఆయన క్యాంపు కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదలైంది. శుక్రవారం మధ్యాహ్నం క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. సాయంత్రం 7 గంటలకు సత్తుపల్లి మండలంలోని గంగారంలో జిల్లా స్థాయి అధికారులతో నిర్వహించనున్న ఆదర్శ గ్రామ సమీక్షకు ఎంపీ హాజరవుతారు. శనివారం ఉదయం 8 గంటలకు గంగారంలో జరిగే గ్రామ సభలో పాల్గొంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement