సాక్షి, హైదరాబాద్: మహానగరంలో పట్టపగలు దారుణ సంఘటన వెలుగుచూసింది. అప్పుడే పుట్టిన ఆడ శిశువును గుర్తుతెలియని దుండగులు రోడ్డు మధ్యలో డివైడర్ పై వదిలి వెళ్లారు. ఈ సంఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వనస్థలిపురంలో శనివారం వెలుగు చూసింది.
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి మధ్యలో ఉన్న డివైడర్పై మృత శిశువు ఉండటం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment