యాదాద్రిలో హనుమాన్ శోభాయాత్ర | hanuman shobha yatra in yadagirigutta | Sakshi
Sakshi News home page

యాదాద్రిలో హనుమాన్ శోభాయాత్ర

Published Tue, May 31 2016 4:23 PM | Last Updated on Mon, Sep 4 2017 1:21 AM

యాదాద్రిలో హనుమాన్ శోభాయాత్ర

యాదాద్రిలో హనుమాన్ శోభాయాత్ర

యాదాద్రి: హనుమాన్ జయంతిని పురస్కరించుకొని తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరి గుట్టలో శోభాయాత్ర నిర్వహించారు. రెండు వేల మందితో గుండ్లపల్లి నుంచి వైకుంఠ ద్వారం వరకు మూడు గంటలపాటు శోభాయాత్ర జరిగింది. ఈ యాత్రలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గొన్నారు. శోభాయాత్రను తిలకించడానికి వచ్చిన భక్తులతో యాదాద్రి పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement