శ్రీరాముడు సీతమ్మ ఆయనతో ఉంటే బాగుండేది: కత్తి మహేష్‌ | Kathi Mahesh Complaint On Police Station In Warangal | Sakshi
Sakshi News home page

కత్తి మహేష్‌పై మిల్స్‌కాలనీ పీఎస్‌లో ఫిర్యాదు

Published Mon, Jul 2 2018 8:17 AM | Last Updated on Tue, Aug 21 2018 9:20 PM

Kathi Mahesh Complaint On Police Station In Warangal - Sakshi

ఫిర్యాదు చేస్తున్న అడ్వకేట్‌ శ్రీనివాస్‌రావు

కరీమాబాద్‌: ‘శ్రీరాముడు దగుల్బాజీ..సీతమ్మ రావణుడితోనే ఉంటే బాగుండేదని’ హైందవుల మనోభావాలను దెబ్బతీసేలా ఓ ప్రైవేట్‌ టీవీ ఛానల్‌ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించిన సినీ విమర్శకుడు కత్తి మహేష్‌పై ఆదివారం నగరంలోని మిల్స్‌కాలనీ పోలీస్టేషన్‌లో లేబర్‌కాలనీకి చెందిన అడ్వకేట్‌ బాలినె శ్రీనివాస్‌రావు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కత్తి మహేష్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీఐ నందిరామ్‌ను వినతిపత్రంలో కోరినట్లు శ్రీనివాస్‌రావు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకుడు పుప్పాల రాజేందర్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement