వృద్ధ దంపతుల హత్య | old couple murdered brutally | Sakshi
Sakshi News home page

వృద్ధ దంపతుల హత్య

Published Sat, Feb 7 2015 4:43 PM | Last Updated on Sat, Sep 2 2017 8:57 PM

ఇంట్లో నిద్రిస్తున్న వృద్ధ దంపతులను గుర్తుతె లియని దుండ గులు హత్యచేశారు.

వరంగల్ : ఇంట్లో నిద్రిస్తున్న వృద్ధ దంపతులను గుర్తుతె లియని దుండ గులు హత్యచేశారు. ఈ సంఘటన వరంగల్ జిల్లా కే.సముద్రంలో జరిగింది. ఉప్పరపల్లి రోడ్డు సమీపంలో నివాసముంటున్న రిటైర్డ్ ఉపాధ్యాయుడు వెంకటరామయ్య(68) ఇంట్లొ ఈ దారుణం జరిగింది. శుక్రవారం భార్య సరస్వతి రెండేళ్లబాబుతో నిద్రిస్తుండగా గుర్తుతెలియని దుండగులు బలమైన ఆయుధాలతో మెడ నరికి అతికిరాతకంగా ఇద్దర్ని చంపేశారు. శనివారం ఉదయం బాబు ఏడుస్తున్న శబ్ధం వినిపించడంతో చుట్టుపక్కల వాళ్లు వచ్చి తలుపు తీయడంతో ఈ విషయం బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసులలుఏ కేసు నమోదు చేసుకుని దర్యప్తు చేస్తున్నారు.
(కే.సముద్రం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement