రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి | one died in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Published Thu, Jun 8 2017 5:17 AM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM

one died in road accident

దామరచర్ల (మిర్యాలగూడ) : రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన దామరచర్ల మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. వాడపల్లి ఎస్‌ఐ రామన్‌గౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. త్రిపురారం మండలం రాగడప గ్రామపంచాయతీ పరిధిలోని కుంకుడు చెట్టు తండా కు చెందిన పర్శా్య(38) కొంతకాలంగా మండలంలో ని బొత్తలపాలెంలోని ఓ రైతుకు చెందిన బత్తాయితోటలో పని చేస్తున్నాడు. మంగవారం రాత్రి వ్యక్తిగత పనిమీద దామరచర్లకు వచ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement