- మరొకరికి తీవ్ర గాయాలు
ఎల్కతుర్తి(కరీంనగర్ జిల్లా)
కరీంనగర్ జిల్లా ఎల్కతుర్తి మండలం జగన్నాథపురం గ్రామ శివారులో మట్టి పెళ్లలు విరిగిపడి ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఈ సంఘటన ఆదివారం మధ్యాహ్నం జరిగింది. జగన్నాధపురం శివారులో బావి తవ్వుతుండగా మట్టి పెళ్లలు విరిగిపడి మల్లయ్య(55), రాజు(30) అనే వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని 108 వాహనంలో కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు.
మట్టి పెళ్లలు పడి ఇద్దరి మృతి
Published Sun, Feb 14 2016 1:17 PM | Last Updated on Sun, Sep 3 2017 5:39 PM
Advertisement
Advertisement