నల్గొండ: జిల్లాలోని నకిరేకల్ లో శుక్రవారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. రెండు బైక్ లు ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. నకిరేకల్ ఎమ్ఈఓ అంజయ్య అనే వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం అంజయ్యను హైదరాబాద్ కు తరలించినట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
రెండు బైక్లు ఢీ; ఒకరికి తీవ్రగాయాలు
Published Fri, Jan 16 2015 10:25 PM | Last Updated on Sat, Aug 25 2018 6:22 PM
Advertisement
Advertisement