
బోనమెత్తిన పద్మక్క
రామాయంపేట(మెదక్):డిప్యూటీ స్పీకర్ పద్మాదేవెందర్రెడ్డి ఆదివారం ఆమె స్వగ్రామమైన కోనాపూర్లో తన బందువుల వివాహా వేడుకల్లో పాల్గొని బోనం ఎత్తుకున్నారు. ఇతర మహిళలతో కలిసి గ్రామశివారులో ఉన్న ఆలయం వరకు బోనాలు ఎత్తుకొని వెళ్లిన ఆమె అక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈసందర్బంగా ఆమె మూడు కిలోమీటర్ల మేర కాలినడకన గట్టు పోచమ్మ ఆలయం వద్దకు వెళ్లారు.