నల్లపోచమ్మ ఆలయంలో చోరీ | Robbery in Temple | Sakshi
Sakshi News home page

నల్లపోచమ్మ ఆలయంలో చోరీ

Published Sun, Aug 16 2015 8:56 AM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM

Robbery in Temple

మనురు (మెదక్) : మెదక్ జిల్లా మనురు మండలంలోని నల్లపోచమ్మ ఆలయంలో శనివారం రాత్రి చోరీ జరిగింది. ఈ విషయాన్ని ఆదివారం ఉదయం గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు.

మండలంలోని బోరించ గ్రామంలోని నల్లపోచమ్మ ఆలయంలోకి చొరబడిన దుండగులు 3.5 కేజీల వెండి ఆభరణాలు, 4 హుండీలు ఎత్తుకెళ్లారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement