హైదరాబాద్: మావోయిస్టులు నక్కి ఉండవచ్చుననే అనుమానంతో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులపై మావోలు విరుచుకుపడ్డారు. ఈ సంఘటనలో ఛత్తిస్గఢ్లోని దన్యకోణ-గేరుఖదన్-దేవచ అటవీ ప్రాంతంలో సోమవారం రాత్రి జరిగింది. ఈ ఘటనలో ఎస్సై సంత్రామ్సోనికి బుల్లెట్ గాయం కాగా.. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉన్నట్టు సమాచారం.