ఖమ్మం: భద్రాచలంలో సీతారామస్వామి ఆలయంలో రామయ్య పెళ్లి పనులు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలతో వేద పండితుల స్వామి వారి కల్యాణ తలంబ్రాలు కలిపారు. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఉత్సవాన్ని తిలకించారు
Published Thu, Mar 5 2015 11:50 AM | Last Updated on Sat, Sep 2 2017 10:21 PM
ఖమ్మం: భద్రాచలంలో సీతారామస్వామి ఆలయంలో రామయ్య పెళ్లి పనులు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలతో వేద పండితుల స్వామి వారి కల్యాణ తలంబ్రాలు కలిపారు. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఉత్సవాన్ని తిలకించారు