టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఏకగ్రీవం | TRS MLC candidates Unanimous | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఏకగ్రీవం

Published Sat, Mar 11 2017 3:59 AM | Last Updated on Tue, Sep 5 2017 5:44 AM

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఏకగ్రీవం

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఏకగ్రీవం

సాక్షి, హైదరాబాద్‌: శాసన మండలిలో మూడు ఎమ్మెల్సీ (ఎమ్మెల్యే కోటా) స్థానాలకు ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు వి.గంగాధర్‌గౌడ్, మైనంపల్లి హనుమంతరావు, ఎలిమినేటి కృష్ణారెడ్డిలు ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్‌ అధికారి, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్‌ రాజాసదారాం ప్రకటించారు. ఈ ముగ్గురికీ ఎన్నిక ధ్రువీకరణపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి నాయిని, పలువురు ఎమ్మెల్యేలు హాజరై ఎమ్మెల్సీలకు అభినందనలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement