కరీంనగర్‌లో వడదెబ్బకు ఇద్దరు బలి | Two dies due to Sun stroke | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌లో వడదెబ్బకు ఇద్దరు బలి

Published Wed, May 20 2015 6:51 PM | Last Updated on Sat, Aug 25 2018 6:06 PM

ఈ సంవత్సరం ఎండలకు కాస్త వయసు పైబడినవారు పిట్టల్లా రాలిపోతున్నారు.

కరీంనగర్ (భీమదేవరపల్లి) : ఈ సంవత్సరం ఎండలకు కాస్త వయసు పైబడినవారు పిట్టల్లా రాలిపోతున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలంలో వడదెబ్బకు తాళలేక బుధవారం ఇద్దరు మృతిచెందారు. మండలంలోని రత్నగిరి గ్రామానికి చెందిన కుడితాడి జననమ్మ(55) అనే మహిళ, మాణిక్యాపూర్ గ్రామానికి చెందిన కె.కొమరయ్య(60) అనే వ్యక్తి వడదెబ్బతో మరణించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement