ప్రేమించాలంటూ యువతిపై దాడి | two persons attack on girl | Sakshi
Sakshi News home page

ప్రేమించాలంటూ యువతిపై దాడి

Published Thu, Mar 12 2015 11:55 PM | Last Updated on Sat, Aug 25 2018 5:33 PM

two persons attack on girl

కోల్‌సిటీ (కరీంనగర్) : గోదావరిఖనిలో ఓ యువతిని ప్రేమించాలని ఇంటికి వెళ్ళి దాడి చేశారని ఇద్దరు అన్నదమ్ముళ్ళపై వన్‌టౌన్ పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. స్థానిక విద్యానగర్‌కు చెందిన ఓ యువతి తనను ప్రేమించడం లేదని కరూల్ వినోద్‌కుమార్‌తోపాటు అతని అన్న అనిల్‌కుమార్ యువతి ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులపై దాడి చేశారని బాధితురాలు ఆరోపిస్తూ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement