బొగ్గు గని పై కప్పు కూలి ఇద్దరి మృతి | two persons dies in singareni coal mine accident | Sakshi
Sakshi News home page

బొగ్గు గని పై కప్పు కూలి ఇద్దరి మృతి

Published Sun, Jan 18 2015 2:43 PM | Last Updated on Sat, Aug 25 2018 6:08 PM

ఆదిలాబాద్ జిల్లా శ్రీరాంపూర్ ఆర్‌కే-7 న్యూటెక్ గనిలో బొగ్గు పై కప్పు కూలిపోయింది.

మంచిర్యాల:ఆదిలాబాద్ జిల్లా శ్రీరాంపూర్ ఆర్‌కే-7 న్యూటెక్ గనిలో బొగ్గు పై కప్పు కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. రాం నర్సయ్య(54) అనే కార్మికుడితో పాటు మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి మృతిచెందారు. మరో నలుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement